బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుమప పరమేశ్వరన్ నటించిన సినిమా కిష్కింధ పురి సినిమా థియేటర్ లలో విడుదల అయింది వీరిద్దరి కాంబినేషన్ లో అంతకు ముందు వచ్చిన రాక్షసుడు సూపర్ హిట్ సినిమా మరి ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఇందులో హీరో ,హీరోయిన్ ghost walking tour అనే కంపెనీ లో పనిచేస్తుంటారు అంటే దెయ్యాలు ఉండే భవనాలకు అవి అంటే ఆసక్తి ఉండే వారికి వాటిని చూపించి వాటి గురించి కథలు చెపుతూ ఉంటారు అదే వలే పని అయితే కొంతమందిని సువర్ణ మాయ అనే పురాతన పాడుబడ్డ రేడియో స్టేషన్ కి తీసుకెళ్తారు అయితే అక్కడి నుండి వచ్చిన 3 వ్యక్తులు చనిపోతారు
అయితే మిగిలిన వారిని హీరో ఎలా కాపాడాడు ఇంతకు ఈ హత్యలు ఏ దెయ్యం చేస్తుంది దాని వెనకున్న కథ ఏమిటి అన్నది మిగిలిన కథ
పరవాలేదు ఒకసారి చూడ వచ్చు కథ కొత్తగానే ఉంది హార్రర్ కూడా పండింది విలనిజం కూడా బాగుంది బెల్లంకొండ అన్న అకౌంట్లోకి ఒక హిట్ పడినట్టే !!!