ఈ రోజుల్లో వాతావరణం కాలుష్యం మానవ మనుగడపై ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది మన చేతులరా మనమే చేసుకుంటున్నాం తాజాగా మనం తీసుకునే ఆహారంలో చాలా రసాయనిక చర్యలు జరిపి అవి మనం తీసుకుంటున్నాం దీన్ని వల్ల ముఖ్యంగా కిడ్నీ సంబంధిత వ్యాధులు బయట పడుతున్నాయి ఈ రోజుల్లో సాధారణంగా అందరికి కిడ్నీలో రాళ్లు ఏర్పడుతున్నాయి
ఇవి ముఖ్యంగా మనం తినే ఆహారం వల్లే రాళ్లు ఏర్పడుతాయి మనం తినే ఆహారం కలుషితం అయితే దాని ప్రభావం ముందుగా కిడ్నీలు మీదే పడుతుంది !!!