నేటికి సరిగ్గా వారం క్రితం రాట్నాలకుంట రాట్నాలమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో మాకు ఒక చోట సాయి బాబా గుడి కనిపించింది
చుట్టూ తోటలు , ఒక నందన వనంలాగా ఉంది చూడటానికి చాలా ఆహ్లాదంగా ఉంది ఇక్కడ ఒక స్తూపం ఉంది అది సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆ స్థూపాన్ని తాకటానికి వీలుంటుంది అంటా
ఆ స్తూపం చుట్టూ 11 సార్లు ప్రదక్షిణ చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయని అక్కడ గోడ మీద రాసి
మీరు ఒక లుక్ వెయ్యండి ఆ ఫోటోలు కింద ఉన్నవి గమనించగలరు !!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి