ఏపీలో ఉదయం 6 గంటలు నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు ఉన్న సమయాన్ని పెంచింది జూన్ 20 తరువాత ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు ఇచ్చారు
అయితే దుకాణాలన్ని సాయంత్రం 5 గంటలకు మూసివేసి 6 గంటల నుండి కర్ఫ్యూ అమలులో ఉంటుంది అయితే ఈ సమయం మార్పులు జూన్ 30 వరకు అమలులో ఉంటుంది
తూర్పు గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటలు నుండి 2 గంటలు వరకు మాత్రమే సడలింపులు ఇచ్చారు ఎందుకంటే అక్కడ పొజిటివిటీ రేటు ఎక్కువుగా ఉన్నందువల్ల
ప్రభుత్వ కార్యాలయాలు మాత్రం regular టైమింగ్స్ అమలువుతాయి !!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి