మనలో చాలా మందికి బ్యాంక్ అకౌంట్ లు ఉన్నాయి మే నెలలో చాలా మందికి 330 రూపాయలు డెబిట్ అయినట్టు messsage వచ్చింది అసలు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా చాలా మందికి తెలిసే ఉంటుంది ఇది తెలియని వారి కోసం
2015 వ సంవత్సరంలో ప్రధానమంత్రి జీవన జ్యోతి భీమా యోజన పధకం ప్రారంభించారు అంటే ఇది ఇన్సూరెన్స్ లాంటిది ప్రతి సంవత్సరం అకౌంట్ నుండి 330 డెబిట్ అవుతాయి
ఒక వేళ ఇన్సూరెన్స్ చేసిన వ్యక్తి ప్రమాద శాత్తూ మరణిస్తే ఆ2 లక్షల రూపాయలు నామినీ పేరు ఎవరి పేరు అయితే ఉంటుందో వారికి వస్తాయి !!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి