ఇది మలయాళం డబ్బింగ్ సినిమా పృద్వి రాజ్ ప్రధాన పాత్రలో చేసిన సినిమా మమత మోహన్ దాస్, ఇక ఈ సినిమా కథ ఏమిటో ఇప్పుడు చూద్దాం !!!
ఒక university లో పని చేసే ఒక ప్రొఫెసర్ హత్య జరుగుతుంది అది రేపే అండ్ మర్డర్ శవాన్ని కలుస్తారు అది ఎవరో కాదు మమతా మోహన్ దాస్ అయితే అప్పటి నుండి అది పెద్ద వార్త లాగా మొత్తం దేశం మొత్తం దాని గురించే చర్చ జరుగుతుంది ుునివర్సిటీ స్టూడెంట్స్ మొత్తం ధర్నా చేస్తుంటారు అయితే అప్పుడే ఒక పొలిస్ ఆఫీసర్ ఆ కేస్ ను టేక్ up చేసి నిందితుల్ని పట్టుకుంటారు అయితే వాళ్లని దారి మద్యాలొనే encounter చేస్తారు
అందరూ సంతోషిస్తారు కానీ ఆ కేస్ కోర్ట్ లో వాదనలు జరుగుతాయి కానీ వాళ్ళు హంతకులు కాదు కాని ఆ పోలీస్ ఎందుకు encounter చేసినట్టు ఇందులో పృద్వి రాజ్ లాయర్ పాత్రలో చివరి భాగంలో కేస్ వాదిస్తాడు అయితే ఇందులనే అసలు హంతకులు ఎవరు అన్నది తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే బాగుంది సినిమా ఒక సారి చూడ వచ్చు !!!👍👍👍
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి