కరోనా కేస్ లు క్రమేపి తగ్గుతుండటంతో కర్ఫ్యూ వేళల్లో సమయాన్ని పెంచుతుంది అయితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 7 గంటలు వరకు వెసులుబాటు ఇచ్చింది
అయితే దుకాణాలన్ని సాయంత్రం 6 మూసివేసి 7 గంటలకు కర్ఫ్యూ మొదలవుతుంది మిగతా జిల్లాలకు మాత్రం ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 9 గంటల వరకు తెరుచు కోవచ్చును
ఈ వేళలు జులై 7 తారీకు నుండి అమలు లోకి వస్తాయని తెలిపారు !!!
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి