5, జులై 2021, సోమవారం

Ap లో కర్ఫ్యూ వేళల్లో మార్పులు !!!

 కరోనా కేస్ లు క్రమేపి తగ్గుతుండటంతో కర్ఫ్యూ వేళల్లో సమయాన్ని పెంచుతుంది అయితే తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలో మాత్రం ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 7 గంటలు వరకు వెసులుబాటు ఇచ్చింది

అయితే దుకాణాలన్ని సాయంత్రం 6  మూసివేసి 7 గంటలకు కర్ఫ్యూ మొదలవుతుంది మిగతా జిల్లాలకు మాత్రం ఉదయం 6 గంటలు నుండి సాయంత్రం 9 గంటల వరకు తెరుచు కోవచ్చును 

ఈ వేళలు జులై 7 తారీకు నుండి అమలు లోకి వస్తాయని తెలిపారు !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మేటి మాట !!!